ఏపీ కరోనా అప్డేట్
- March 13, 2022
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 57 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కోవిడ్ నియంత్రణ విభాగం ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. అదే సమయంలో 84 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని పేర్కోన్నారు.
దీంతో రాష్ట్రంలో ఇంతవరకు 23 లక్షల 18 వేల 858 మందికి కొవిడ్ సోకగా, వారిలో 23 లక్షల 3 వేల 522 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని ఆ బులెటిన్ లో వివరించారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









