ఏపీ కరోనా అప్డేట్
- March 13, 2022
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 57 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కోవిడ్ నియంత్రణ విభాగం ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. అదే సమయంలో 84 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని పేర్కోన్నారు.
దీంతో రాష్ట్రంలో ఇంతవరకు 23 లక్షల 18 వేల 858 మందికి కొవిడ్ సోకగా, వారిలో 23 లక్షల 3 వేల 522 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని ఆ బులెటిన్ లో వివరించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







