రెండేళ్ళ తర్వాత రమదాన్ కార్యక్రమాలకు కువైట్ గ్రీన్ సిగ్నల్
- March 14, 2022
కువైట్: రెండేళ్ళ విరామం తర్వాత రమదాన్ కార్యక్రమాలకు కువైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కోవిడ్ నేపథ్యంలో రమదాన్ సంబంధిత కార్యక్రమాలపై గడచిన రెండేళ్ళుగా ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో జరుగుతుండడంతో పవిత్ర రమదాన్ మాసంలో పెద్దగా ఆంక్షలు లేకుండా అన్ని సంబరాలూ చేసుకోవడానికి అనుమతులు లభిస్తున్నాయి.అయితే, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా ప్రత్యేక బృందాలు పని చేస్తాయి.
తాజా వార్తలు
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్









