రెండేళ్ళ తర్వాత రమదాన్ కార్యక్రమాలకు కువైట్ గ్రీన్ సిగ్నల్
- March 14, 2022
కువైట్: రెండేళ్ళ విరామం తర్వాత రమదాన్ కార్యక్రమాలకు కువైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కోవిడ్ నేపథ్యంలో రమదాన్ సంబంధిత కార్యక్రమాలపై గడచిన రెండేళ్ళుగా ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో జరుగుతుండడంతో పవిత్ర రమదాన్ మాసంలో పెద్దగా ఆంక్షలు లేకుండా అన్ని సంబరాలూ చేసుకోవడానికి అనుమతులు లభిస్తున్నాయి.అయితే, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా ప్రత్యేక బృందాలు పని చేస్తాయి.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







