100 శాతం సామర్థ్యంతో స్కూళ్ళకు విద్యార్థులు
- March 14, 2022
షార్జా: షార్జాలో అన్ని ప్రైవేటు స్కూళ్ళు పూర్తి సామర్థ్యంతో నడవనున్నాయి.వ్యక్తిగత హాజరుతో అన్ని క్లాసులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పూర్తి సామర్థ్యం అమల్లోకి రానుంది.ఈ మేరకు షార్జా ప్రైవేటు ఎడ్యుకేషన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది. స్థానిక నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ సహకారంతో ఈ ప్రకటన చేశారు.దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ రేటు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాక పూర్తిస్థాయిలో స్కూళ్ళు తెరవడం వల్ల సమస్య ఏమీ వుండదని బావించి తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







