100 శాతం సామర్థ్యంతో స్కూళ్ళకు విద్యార్థులు
- March 14, 2022
షార్జా: షార్జాలో అన్ని ప్రైవేటు స్కూళ్ళు పూర్తి సామర్థ్యంతో నడవనున్నాయి.వ్యక్తిగత హాజరుతో అన్ని క్లాసులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పూర్తి సామర్థ్యం అమల్లోకి రానుంది.ఈ మేరకు షార్జా ప్రైవేటు ఎడ్యుకేషన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది. స్థానిక నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ సహకారంతో ఈ ప్రకటన చేశారు.దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ రేటు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాక పూర్తిస్థాయిలో స్కూళ్ళు తెరవడం వల్ల సమస్య ఏమీ వుండదని బావించి తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









