100 శాతం సామర్థ్యంతో స్కూళ్ళకు విద్యార్థులు
- March 14, 2022
షార్జా: షార్జాలో అన్ని ప్రైవేటు స్కూళ్ళు పూర్తి సామర్థ్యంతో నడవనున్నాయి.వ్యక్తిగత హాజరుతో అన్ని క్లాసులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పూర్తి సామర్థ్యం అమల్లోకి రానుంది.ఈ మేరకు షార్జా ప్రైవేటు ఎడ్యుకేషన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది. స్థానిక నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ సహకారంతో ఈ ప్రకటన చేశారు.దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ రేటు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాక పూర్తిస్థాయిలో స్కూళ్ళు తెరవడం వల్ల సమస్య ఏమీ వుండదని బావించి తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ







