దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- March 14, 2022
మస్కట్: ముగ్గురు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. నిందితులు పోలీసుల తరహాలో వేషధారణ చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.మోటార్ సైకిల్ మీద వస్తున్న ఓ వ్యక్తిని నిందితులు ఆపి, తాము పోలీసులమని చెప్పి అతన్ని బెదిరించి నగదు లాక్కున్నట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







