దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- March 14, 2022
మస్కట్: ముగ్గురు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. నిందితులు పోలీసుల తరహాలో వేషధారణ చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.మోటార్ సైకిల్ మీద వస్తున్న ఓ వ్యక్తిని నిందితులు ఆపి, తాము పోలీసులమని చెప్పి అతన్ని బెదిరించి నగదు లాక్కున్నట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు







