పూర్తి డిజిటల్గా మారిన సౌదీ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు
- March 15, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని ఓ న్యాయస్థానం పూర్తి డిజిటల్గా మారింది. వాడి అల్ దవాసెర్లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టు పూర్తిగా డిజిటల్ విధానంలోనే కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ‘మొయీన్ ఇ-సర్వీస్ వేదికనే ఆయా కార్యకలాపాల నిమిత్తం లబ్దిదారులు, కక్షిదారులు వినియోగించాల్సి వుంటుంది. 20 రకాలకు పైగా న్యాయ సేవలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. పిటిషన్లను దాఖలు చేయడం, వాటిని సవాల్ చేయడం.. అన్నీ డిజిటల్ వేదికగానే జరుగుతాయి.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం