పూర్తి డిజిటల్గా మారిన సౌదీ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు
- March 15, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని ఓ న్యాయస్థానం పూర్తి డిజిటల్గా మారింది. వాడి అల్ దవాసెర్లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టు పూర్తిగా డిజిటల్ విధానంలోనే కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ‘మొయీన్ ఇ-సర్వీస్ వేదికనే ఆయా కార్యకలాపాల నిమిత్తం లబ్దిదారులు, కక్షిదారులు వినియోగించాల్సి వుంటుంది. 20 రకాలకు పైగా న్యాయ సేవలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. పిటిషన్లను దాఖలు చేయడం, వాటిని సవాల్ చేయడం.. అన్నీ డిజిటల్ వేదికగానే జరుగుతాయి.
తాజా వార్తలు
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు
- మహారాష్ట్రలో రైలు బ్రేకుల ఫెయిల్యూర్









