పూర్తి డిజిటల్గా మారిన సౌదీ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు
- March 15, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని ఓ న్యాయస్థానం పూర్తి డిజిటల్గా మారింది. వాడి అల్ దవాసెర్లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టు పూర్తిగా డిజిటల్ విధానంలోనే కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ‘మొయీన్ ఇ-సర్వీస్ వేదికనే ఆయా కార్యకలాపాల నిమిత్తం లబ్దిదారులు, కక్షిదారులు వినియోగించాల్సి వుంటుంది. 20 రకాలకు పైగా న్యాయ సేవలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. పిటిషన్లను దాఖలు చేయడం, వాటిని సవాల్ చేయడం.. అన్నీ డిజిటల్ వేదికగానే జరుగుతాయి.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







