పూర్తి డిజిటల్గా మారిన సౌదీ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు
- March 15, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని ఓ న్యాయస్థానం పూర్తి డిజిటల్గా మారింది. వాడి అల్ దవాసెర్లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టు పూర్తిగా డిజిటల్ విధానంలోనే కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ‘మొయీన్ ఇ-సర్వీస్ వేదికనే ఆయా కార్యకలాపాల నిమిత్తం లబ్దిదారులు, కక్షిదారులు వినియోగించాల్సి వుంటుంది. 20 రకాలకు పైగా న్యాయ సేవలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. పిటిషన్లను దాఖలు చేయడం, వాటిని సవాల్ చేయడం.. అన్నీ డిజిటల్ వేదికగానే జరుగుతాయి.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







