రమదాన్ 2022: యూఏఈ ప్రైవేటు సెక్టార్ కోసం పని గంటల ప్రకటన
- March 15, 2022
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో పని గంటల్ని ప్రైవేటు విభాగానికి సంబంధించి ప్రకటించడం జరిగింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఓ ప్రకటన చేసింది. పవిత్ర రమదాన్ మాసంలో కార్మికుల పని సమయాన్ని రెండు గంటలు తగ్గించేలా యజమానులు చర్యలు తీసుకోవాలి. కోవిడ్ నేపథ్యంలో గతంలో పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఆంక్షలు విధించారు. అయితే, ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా అంగరంగ వైభవంగా పవిత్ర రమదాన్ మాసం కార్యక్రమాలు జరుగుతాయి. ఏప్రిల్ 2 నుంచి రమదాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







