మహిళను మోసం చేసిన ప్రవాసులకు ఐదేళ్ల జైలు శిక్ష
- March 17, 2022
బహ్రెయిన్: బ్యాంక్ అకౌంట్ వివరాలను బహిర్గతం చేస్తామని, ఒక మహిళను BD2,000 మోసం చేసిన ఇద్దరు ప్రవాసులకు విధించిన జైలు శిక్షను కోర్టు సమర్థించింది. మహిళను మోసం చేసిన కేసులో ఈ ప్రవాస జంటలో ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు శిక్ష అనంతరం దేశ బహిష్కరణను ఇంతకుముందు విధించారు. అలాగే ఒక్కొక్కరికి BD1,000 చొప్పున ఫైన్ కూడా విధించారు. తాజాగా కోర్టు ఆ శిక్షలను సమర్థించింది.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







