పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు లైసెన్స్ రుసుము తగ్గింపు
- March 18, 2022
ఒమన్:నాన్ ఒమనీయుల్ని రిక్రూట్ చేసుకునే విషయమై లైసెన్సు ధరల్ని తగ్గించడం పట్ల ప్రైవేటు సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆదేశాల నేపథ్యంలో ఈ తగ్గింపు అమల్లోకి రానుంది. జూన్ 1 నుంచి దీన్ని అమలు చేస్తారు. 89 శాతానికి పైగా ఒమనైజేషన్కి కట్టుబడి వున్న కంపెనీలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. సెప్టెంబర్ 1 లోపు చెల్లించేవారికి జరీమానాల నుంచి ఉపశమనం లభిస్తుంది. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం









