రష్యా - ఉక్రెయిన్ యుద్ధం: 85,000 మంది బాధితులకు యూఏఈ సాయం
- March 18, 2022
యూఏఈ: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వెళ్ళిపోతున్న యుద్ధ బాధితులను ఆదుకునేందుకోసం దుబాయ్, షార్జా నుంచి రెండు విమానాల్లో సహాయ సామాగ్రిని పంపుతున్నారు. ఈ మేరకు వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆదేశాలు జారీ చేశారు. 85,000 మందికి సరిపడా సహాయ సామాగ్రినిపంపిస్తున్నారు. పోలాండ్లోని వార్సాకి ఈ విమానాల్లో సహాయ సామాగ్రి వెళుతుంది. మార్చి 7న పంపించిన సహాయ సామాగ్రికి ఇది అదనం. రష్యా - ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని యూఏఈ ఆకాంక్షిస్తోంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







