ఛార్జీలను పెంచిన ఉబర్
- March 19, 2022
యూఏఈ: ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఉబర్ ఛార్జీలను పెంచింది. జనాదరణ పొందిన రైడ్-హెయిలింగ్ అప్లికేషన్ Uber .. వినియోగదారులకు ఇమెయిల్ ద్వారా ధరల పెంపును తెలియజేసింది. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఇటీవల ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలు పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. వినియోగదారులు ఇప్పుడు కిమీకి Dh 2.57 కు బదులుగా Dh 2.64 చెల్లించాలని కోరింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







