ఛార్జీలను పెంచిన ఉబర్
- March 19, 2022
యూఏఈ: ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఉబర్ ఛార్జీలను పెంచింది. జనాదరణ పొందిన రైడ్-హెయిలింగ్ అప్లికేషన్ Uber .. వినియోగదారులకు ఇమెయిల్ ద్వారా ధరల పెంపును తెలియజేసింది. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఇటీవల ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలు పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. వినియోగదారులు ఇప్పుడు కిమీకి Dh 2.57 కు బదులుగా Dh 2.64 చెల్లించాలని కోరింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









