మిష్రెఫ్, సభాన్లలో కొత్త హెల్త్ సెంటర్స్ ఏర్పాటు: ఎంఓహెచ్
- March 19, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, రెండు కొత్త హెల్త్ సెంటర్స్ని మిష్రెఫ్, సుబాన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది. కంపెనీల ఉద్యోగులకు ఇవి ఉపయోగపడతాయని మినిస్ట్రీ పేర్కొంది. ప్రస్తుత లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ (షువైఖ్ ప్రాంతంలోనిది) కేవలం డొమెస్టిక్ వర్కర్లకే కేటాయించబడిందనీ, అది ఇకపై పౌరులకూ సేవలందిస్తుందని మినిస్ట్రీ పేర్కొంది. జబెర్ బ్రిడ్జి వ్యాక్ిసనేషన్ సెంటర్ని ఫుడ్ ఇండస్ట్రీ మరియు రెస్టారెంట్లలో పని చేసే ఉద్యోగుల పరీక్షా కేంద్రంగా మార్చే ఆలోచన చేస్తోంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







