మిష్రెఫ్, సభాన్లలో కొత్త హెల్త్ సెంటర్స్ ఏర్పాటు: ఎంఓహెచ్
- March 19, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, రెండు కొత్త హెల్త్ సెంటర్స్ని మిష్రెఫ్, సుబాన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది. కంపెనీల ఉద్యోగులకు ఇవి ఉపయోగపడతాయని మినిస్ట్రీ పేర్కొంది. ప్రస్తుత లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ (షువైఖ్ ప్రాంతంలోనిది) కేవలం డొమెస్టిక్ వర్కర్లకే కేటాయించబడిందనీ, అది ఇకపై పౌరులకూ సేవలందిస్తుందని మినిస్ట్రీ పేర్కొంది. జబెర్ బ్రిడ్జి వ్యాక్ిసనేషన్ సెంటర్ని ఫుడ్ ఇండస్ట్రీ మరియు రెస్టారెంట్లలో పని చేసే ఉద్యోగుల పరీక్షా కేంద్రంగా మార్చే ఆలోచన చేస్తోంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







