20 మిలియన్ల సందర్శకులు: ఎక్స్పో 2020 దుబాయ్లో ప్రత్యేక సంబరాలు
- March 19, 2022
యూఏఈ: ఎక్స్పో 2020 దుబాయ్ 20 మిలియన్ల సందర్శకుల్ని ఆకట్టుకుంది. ఈ నేపత్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాల్ని నిర్వహించారు. మొత్తంగా 25 మిలియన్ల సందర్శకులు ఈ ఎక్స్పోని సందర్శిస్తారనేది ఓ అంచనా. ఆ లక్ష్యానికి కేవలం 5 మిలియన్ల సందర్శకుల దూరంలోనే వుందిప్పుడు. 70 శాతం సందర్శకులు యూఏఈకి చెందినవారే. 18 ఏళ్ళు పైబడిన వారి సందర్శనలు 2.8 మిలియన్లు. కాగా, 20 మిలియన్ల మార్కు చేరుకున్న దరిమిలా అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్ ప్రత్యేకంగా ప్రదర్శించారు నిర్వాహకులు. 2013లో ప్రారంభించిన ఎక్స్పో జర్నీ విజయవంతంగా నిర్వహింపబడుతుండడం ఆనందంగా వుందని నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో కూడా అత్యంత విజయవంతంగా దీన్ని నిర్వహించడం గర్వకారణంగా వుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







