సెప్టెంబర్ 1 వరకు జరిమానాలు మాఫీ
- March 21, 2022
మస్కట్: ఒమన్లోని నిర్వాసితులకు వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ లేదా జారీలో జాప్యానికి సంబంధించిన జరిమానాలు సెప్టెంబర్ 1 వరకు మాఫీ చేయబడ్డాయి. ఈ మేరకు ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కంపెనీలు, వ్యక్తులను పునరుద్ధరణ జరిమానాల నుండి సెప్టెంబర్ 1, 2022 వరకు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల ప్రవాస ఉద్యోగ వీసా రుసుములలో 85 శాతం వరకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు జూన్ 1, 2022 తర్వాత అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







