కలిసి పని చేద్దాం అంటూ పిలుపునిచ్చిన జాతీయ మానవ హక్కుల కమిటీ
- March 21, 2022
ఖతార్: జాతీయ మానవ హక్కుల కమిటీ ‘కలిసి పని చేద్దాం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లేబర్ చట్టాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. వైద్యపరమైన అంశాలు సహా ఇతర కీలక విషయాలపై ఈ క్యాంపెయిన్లో అవగాహన కల్పిస్తారు. ఖతార్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వైద్య పరంగా అస్సలేమాత్రం లోటుపాట్లకు ఆస్కారం లేకుండా కార్మికులకు తగిన వైద్య సౌకర్యం అందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







