కలిసి పని చేద్దాం అంటూ పిలుపునిచ్చిన జాతీయ మానవ హక్కుల కమిటీ
- March 21, 2022
ఖతార్: జాతీయ మానవ హక్కుల కమిటీ ‘కలిసి పని చేద్దాం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లేబర్ చట్టాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. వైద్యపరమైన అంశాలు సహా ఇతర కీలక విషయాలపై ఈ క్యాంపెయిన్లో అవగాహన కల్పిస్తారు. ఖతార్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వైద్య పరంగా అస్సలేమాత్రం లోటుపాట్లకు ఆస్కారం లేకుండా కార్మికులకు తగిన వైద్య సౌకర్యం అందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







