కలిసి పని చేద్దాం అంటూ పిలుపునిచ్చిన జాతీయ మానవ హక్కుల కమిటీ
- March 21, 2022
ఖతార్: జాతీయ మానవ హక్కుల కమిటీ ‘కలిసి పని చేద్దాం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లేబర్ చట్టాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. వైద్యపరమైన అంశాలు సహా ఇతర కీలక విషయాలపై ఈ క్యాంపెయిన్లో అవగాహన కల్పిస్తారు. ఖతార్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వైద్య పరంగా అస్సలేమాత్రం లోటుపాట్లకు ఆస్కారం లేకుండా కార్మికులకు తగిన వైద్య సౌకర్యం అందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







