కువైట్ జైల్లో వెంకటేష్ ఆత్మహత్య...స్వదేశానికి మృతదేహం తరలింపు
- March 21, 2022
కువైట్: భారతీయ రాయబారి కార్యాలయం పూర్తి సహాయ సహకారాలతో సేవలందించిన జిలకర మురళి రాయల్.వెంకటేష్ మృతదేహాన్ని ఇండియాలోని ఆయన కుంటుంబసభ్యులు చివరి చూపు చూసేందుకు కొరకు కువైట్ లోని మన భారతీయ రాయబారి కార్యాలయం అధికారులు ఆదేశాల మేరకు వారి సహాయంతో జిలకర మురళి రాయల్ అటు కువైట్ ప్రభుత్వం ద్వారా ను ఇటు మన ఎంబసీ ద్వారా ను జరగవలసిన పేపర్ పనులన్నీ పూర్తి చేసి మన ఎంబసీ సహాయంతో ఉచిత టికెట్ ను ఏర్పాటు చేయించి కుటుంబ సభ్యుల కడసారి చూపు దక్కించనున్నారు.అంతే కాకుండా మృతదేహాన్ని చెన్నై విమానాశ్రయం నుండి కడపజిల్లా లక్కిరెడ్డిపల్లే మండలం దిన్నేపాడు గ్రామానికి చేర్పించేందకు APNRTS అధికారులతో మాట్లాడి ఉచ్చిత అంబులెన్స్ ఏర్పాటు చేశారు.రేపు మధ్యాహ్నానికి వేంకటేష్ స్వగ్రామం దిన్నెపాడు కు చేరనున్న మృతదేహం.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







