కువైట్ జైల్లో వెంకటేష్ ఆత్మహత్య...స్వదేశానికి మృతదేహం తరలింపు
- March 21, 2022
కువైట్: భారతీయ రాయబారి కార్యాలయం పూర్తి సహాయ సహకారాలతో సేవలందించిన జిలకర మురళి రాయల్.వెంకటేష్ మృతదేహాన్ని ఇండియాలోని ఆయన కుంటుంబసభ్యులు చివరి చూపు చూసేందుకు కొరకు కువైట్ లోని మన భారతీయ రాయబారి కార్యాలయం అధికారులు ఆదేశాల మేరకు వారి సహాయంతో జిలకర మురళి రాయల్ అటు కువైట్ ప్రభుత్వం ద్వారా ను ఇటు మన ఎంబసీ ద్వారా ను జరగవలసిన పేపర్ పనులన్నీ పూర్తి చేసి మన ఎంబసీ సహాయంతో ఉచిత టికెట్ ను ఏర్పాటు చేయించి కుటుంబ సభ్యుల కడసారి చూపు దక్కించనున్నారు.అంతే కాకుండా మృతదేహాన్ని చెన్నై విమానాశ్రయం నుండి కడపజిల్లా లక్కిరెడ్డిపల్లే మండలం దిన్నేపాడు గ్రామానికి చేర్పించేందకు APNRTS అధికారులతో మాట్లాడి ఉచ్చిత అంబులెన్స్ ఏర్పాటు చేశారు.రేపు మధ్యాహ్నానికి వేంకటేష్ స్వగ్రామం దిన్నెపాడు కు చేరనున్న మృతదేహం.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







