‘క్రూడాయిల్ కొరతకు సౌదీ బాధ్యత వహించదు’
- March 22, 2022
సౌదీ: ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాలో ఎటువంటి కొరత వచ్చినా దానికి బాధ్యత తమది కాదని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇటీవల ఇరాన్ మద్దతుగల ఉగ్రవాది హౌతీ మిలీషియా సౌదీలోని చమురు కేంద్రాలపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. బాలిస్టిక్ క్షిపణులతో టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. హౌతీ మిలీషియాలకు టెక్నాలజీని అందజేసి వారిని సన్నద్ధం చేయడంలో ఇరాన్ ప్రముఖ పాత్ర వహిస్తోందని సౌదీ ఆరోపిస్తుంది. అంతర్జాతీయ సమాజం ఈ విషయాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేసింది. చమురు, గ్యాస్, శుద్ధి చేసిన ఉత్పత్తుల లక్ష్యంగా టెర్రరిస్టులు దాడులు చేయడం వెనుక ఇరాన్ కుట్ర దాగి ఉందని, ప్రపంచ దేశాలు గ్రహించాలని సౌదీ మరోసారి కోరింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







