మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు
- March 23, 2022
మనామా: మనీ లాండరింగ్ అలాగే టెర్రర్ ఫైనాన్షింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది బహ్రెయిన్. ఈ తరహా నేరాల్ని అదుపు చేయడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అలి బిన్ షదల్ అల్ బౌయానియన్ వెల్లడించారు. మిడిల్ ఈస్ట్లో జ్యుడీషియల్ సహకారానికి సంబంధించి జరిగిన ఓ కాన్ఫరెన్స్లో ఈ వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ సిస్టమ్ అలాగే ఇతర విభాగాలు ఈ విషయంలో చేస్తున్న కృషికి ఫలితమే ఈ మార్పు అని అన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









