మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు
- March 23, 2022
మనామా: మనీ లాండరింగ్ అలాగే టెర్రర్ ఫైనాన్షింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది బహ్రెయిన్. ఈ తరహా నేరాల్ని అదుపు చేయడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అలి బిన్ షదల్ అల్ బౌయానియన్ వెల్లడించారు. మిడిల్ ఈస్ట్లో జ్యుడీషియల్ సహకారానికి సంబంధించి జరిగిన ఓ కాన్ఫరెన్స్లో ఈ వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ సిస్టమ్ అలాగే ఇతర విభాగాలు ఈ విషయంలో చేస్తున్న కృషికి ఫలితమే ఈ మార్పు అని అన్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







