ఎమిరి క్షమాభిక్షతో 1080 మంది ఖైదీలకు ఊరట
- March 23, 2022
కువైట్: ఎమిరి క్షమాభిక్షతో సెంట్రల్ ప్రిజన్కి చెందిన 1080 మంది ఖైదీలకు ఊరట లభించింది. 61వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఈ క్షమాభిక్ష అందించడం జరిగింది. 530 మంది ఖైదీల జరీమానాల్ని రద్దు చేయడం జరిగిందనీ, 200 మందిని వెంటనే విడుదల చేయడం జరుగుతుందని తెలుస్తోంది. వీరిలో 70 మంది కువైటీలు, 130 మంది రెసిడెంట్స్ వున్నారు. కాగా, క్షమాభిక్ష పొందిన రెసిడెంట్స్ వెంటనే దేశం నుంచి పంపివేయబడతారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







