ఎమిరి క్షమాభిక్షతో 1080 మంది ఖైదీలకు ఊరట
- March 23, 2022
కువైట్: ఎమిరి క్షమాభిక్షతో సెంట్రల్ ప్రిజన్కి చెందిన 1080 మంది ఖైదీలకు ఊరట లభించింది. 61వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఈ క్షమాభిక్ష అందించడం జరిగింది. 530 మంది ఖైదీల జరీమానాల్ని రద్దు చేయడం జరిగిందనీ, 200 మందిని వెంటనే విడుదల చేయడం జరుగుతుందని తెలుస్తోంది. వీరిలో 70 మంది కువైటీలు, 130 మంది రెసిడెంట్స్ వున్నారు. కాగా, క్షమాభిక్ష పొందిన రెసిడెంట్స్ వెంటనే దేశం నుంచి పంపివేయబడతారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







