ఎమిరి క్షమాభిక్షతో 1080 మంది ఖైదీలకు ఊరట

- March 23, 2022 , by Maagulf
ఎమిరి క్షమాభిక్షతో 1080 మంది ఖైదీలకు ఊరట

కువైట్: ఎమిరి క్షమాభిక్షతో సెంట్రల్ ప్రిజన్‌కి చెందిన 1080 మంది ఖైదీలకు ఊరట లభించింది. 61వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఈ క్షమాభిక్ష అందించడం జరిగింది. 530 మంది ఖైదీల జరీమానాల్ని రద్దు చేయడం జరిగిందనీ, 200 మందిని వెంటనే విడుదల చేయడం జరుగుతుందని తెలుస్తోంది. వీరిలో 70 మంది కువైటీలు, 130 మంది రెసిడెంట్స్ వున్నారు. కాగా, క్షమాభిక్ష పొందిన రెసిడెంట్స్ వెంటనే దేశం నుంచి పంపివేయబడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com