ఏప్రిల్ 1 నుంచి ఇండియాకి వీక్లీ విమానాల్ని పెంచనున్న ఎమిరేట్స్
- March 25, 2022
యూఏఈ: కోవిడ్ పాండమిక్ కంటే ముందున్న సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించేందుకోసం ఎమిరేట్స్ చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఇండియాలోని వివిధ నగరాలకు వారంలో 170 విమాన సర్వీసుల్ని నడపనుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల కల్పించిన వెసులుబాట్ల నేపథ్యంలో ఎమిరేట్స్ ఈ చర్యలు తీసుకుంటోంది. కాగా, ఫ్లెక్సిబుల్ బుకింగ్ పాలసీలను కూడా మే 31 వరకు పొడిగించింది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. ముంబైకి వారంలో 35 విమానాలు, న్యూ ఢిల్లీకి 28 విమానాలు, బెంగళూరుకి 24 విమానాలు, చెన్నయ్ 21 విమానాలు, హైద్రాబాద్ 21 విమానాలు, కోచి 14 విమానాలు, కోల్కతా 11, అహ్మదాబాద్ 9, తిరువనంతపురం 7 వీక్లీ విమానాలు ఎమిరేట్స్ ద్వారా నిర్వహించబడతాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







