రమదాన్ నేపథ్యంలో దుబాయ్ ప్రైవేట్ స్కూళ్ళ టైమింగ్స్ మార్పు
- March 25, 2022
            యూఏఈ: రమదాన్ నేపథ్యంలో దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళ టైమింగ్స్ మార్పు చేశారు. స్కూల్ సమయాన్ని తగ్గిస్తూ సంబంధిత సర్క్యులర్ జారీ చేశారు. దుబాయ్ నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు స్కూళ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఐదు గంటలకు మించకుండా స్కూళ్ళను నిర్వహించాల్సి వుంటుంది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత స్కూళ్ళు నడవకూడదు. హోం వర్క్ అలాగే అసైన్మెంట్లనూ తగ్గించాలనీ, తద్వారా విద్యార్థులపైనా, వారి తల్లిదండ్రులపైనా భారం తగ్గించాలని స్కూళ్ళకు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







