ఎక్స్పో 2030 రియాద్ కోసం క్యాంపెయిన్ ప్రారంభించిన సౌదీ అరేబియా
- March 29, 2022
ఎక్స్పో 2020 దుబాయ్లో సౌదీ అరేబియా పెవిలియన్ పట్ల సందర్శకులు ప్రత్యేక ఆసక్తి చూపించారు. లక్షలాది మంది సౌద అరేబియా పెవిలియన్ని సందర్శించారు. ఇక, ఎక్స్పో 2030 రియాద్ కోసం ‘బిడ్’ క్యాంపెయిన్ అప్పుడే ప్రారంభించేసింది సౌదీ అరేబియా.పోటీలో సౌదీ అరేబియాతోపాటు సౌత్ కొరియా, ఇటలీ, ఉక్రెయిన్ మరియు రష్యా వున్నాయి. సౌదీ అరేబియా చరిత్ర, సంస్కృతి వంటి విషయాలపై సందర్శకులు ఈ ఎక్స్పోలో తెలుసుకోవడానికి ప్రత్యేక ఆసక్తి చూపారని నిర్వాహకులు తెలిపారు. కాగా, సౌదీ రాజధాని రియాద్ 2030 ఎక్స్పో కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించగల సత్తా కలిగి వుందని ఈ మేరకు రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ ప్రకటించింది. 2030 వరల్డ్ ఎక్స్పో కోసం పలు అత్యద్భుతమైన ప్రాజెక్టుల్ని ఇప్పటికే చేపట్టడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …