ఎక్స్పో 2030 రియాద్ కోసం క్యాంపెయిన్ ప్రారంభించిన సౌదీ అరేబియా
- March 29, 2022
ఎక్స్పో 2020 దుబాయ్లో సౌదీ అరేబియా పెవిలియన్ పట్ల సందర్శకులు ప్రత్యేక ఆసక్తి చూపించారు. లక్షలాది మంది సౌద అరేబియా పెవిలియన్ని సందర్శించారు. ఇక, ఎక్స్పో 2030 రియాద్ కోసం ‘బిడ్’ క్యాంపెయిన్ అప్పుడే ప్రారంభించేసింది సౌదీ అరేబియా.పోటీలో సౌదీ అరేబియాతోపాటు సౌత్ కొరియా, ఇటలీ, ఉక్రెయిన్ మరియు రష్యా వున్నాయి. సౌదీ అరేబియా చరిత్ర, సంస్కృతి వంటి విషయాలపై సందర్శకులు ఈ ఎక్స్పోలో తెలుసుకోవడానికి ప్రత్యేక ఆసక్తి చూపారని నిర్వాహకులు తెలిపారు. కాగా, సౌదీ రాజధాని రియాద్ 2030 ఎక్స్పో కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించగల సత్తా కలిగి వుందని ఈ మేరకు రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ ప్రకటించింది. 2030 వరల్డ్ ఎక్స్పో కోసం పలు అత్యద్భుతమైన ప్రాజెక్టుల్ని ఇప్పటికే చేపట్టడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









