2023లో లులు గ్రూప్ ఐపీఓకి సన్నాహాలు
- March 31, 2022
కువైట్: లులు గ్రూప్ ఇంటర్నేషనల్, 2023లో ఐపీఓకి వెళ్ళనుంది. ఈ మేరకు బ్లూమ్బర్గ్ ఓ నివేదిక వెల్లడించింది. భారతీయ వ్యాపరవేత్త యూసుఫ్ అలీ, అబుదాబీ కేంద్రంగా లులు గ్రూపుని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ గ్రూపుకి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. మిడిల్ ఈస్ట్తోపాటుగా భారతదేశం, మలేసియా, ఇండోనేసియా మరియు ఈజిప్టుల్లో లులు గ్రూపు వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. హాస్పిటాలిటీ, షిప్పింగ్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ లులు గ్రూప్ కార్యకలాపాలు చేపడుతోంది. భారతదేశంలోని తమిళనాడులో 463 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు లులు గ్రూప్ ఇటీవలే ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









