2023లో లులు గ్రూప్ ఐపీఓకి సన్నాహాలు
- March 31, 2022
కువైట్: లులు గ్రూప్ ఇంటర్నేషనల్, 2023లో ఐపీఓకి వెళ్ళనుంది. ఈ మేరకు బ్లూమ్బర్గ్ ఓ నివేదిక వెల్లడించింది. భారతీయ వ్యాపరవేత్త యూసుఫ్ అలీ, అబుదాబీ కేంద్రంగా లులు గ్రూపుని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ గ్రూపుకి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. మిడిల్ ఈస్ట్తోపాటుగా భారతదేశం, మలేసియా, ఇండోనేసియా మరియు ఈజిప్టుల్లో లులు గ్రూపు వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. హాస్పిటాలిటీ, షిప్పింగ్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ లులు గ్రూప్ కార్యకలాపాలు చేపడుతోంది. భారతదేశంలోని తమిళనాడులో 463 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు లులు గ్రూప్ ఇటీవలే ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!









