బిఎల్ఎస్ పాస్పోర్టు కేంద్రాన్ని సందర్శించిన రాయబారి..సమస్యలను అడిగి తెలుసుకున్న వైనం
- March 31, 2022
కువైట్: కువైట్లో భారత రాయబారి అయిన శ్రీ శిబి జార్జి, భారత పాస్పోర్టు ఔట్ సోర్సింగ్ కేంద్రాన్ని (కువైట్ సిటీలోని) సందర్శించి, అక్కడ కమ్యూనిటీ గ్రీవెన్స్లను తెలుసుకున్నారు. ఎంబసీ ఓపెన్ హౌస్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కేంద్రంలో అందుతున్న సేవల్ని రాయబారి పరిశీలించారు. అలాగే సందర్శకులతో సమావేశమయ్యారు. కాగా, శిబి జార్జి ఏప్రిల్ 6న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు అబ్బాసియా కేంద్రాన్ని సందర్శిస్తారు. ఫహాహీల్ కేంద్రాన్ని బుధవారం ఏప్రిల్ 13న సందర్శిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









