బిఎల్ఎస్ పాస్పోర్టు కేంద్రాన్ని సందర్శించిన రాయబారి..సమస్యలను అడిగి తెలుసుకున్న వైనం
- March 31, 2022
కువైట్: కువైట్లో భారత రాయబారి అయిన శ్రీ శిబి జార్జి, భారత పాస్పోర్టు ఔట్ సోర్సింగ్ కేంద్రాన్ని (కువైట్ సిటీలోని) సందర్శించి, అక్కడ కమ్యూనిటీ గ్రీవెన్స్లను తెలుసుకున్నారు. ఎంబసీ ఓపెన్ హౌస్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కేంద్రంలో అందుతున్న సేవల్ని రాయబారి పరిశీలించారు. అలాగే సందర్శకులతో సమావేశమయ్యారు. కాగా, శిబి జార్జి ఏప్రిల్ 6న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు అబ్బాసియా కేంద్రాన్ని సందర్శిస్తారు. ఫహాహీల్ కేంద్రాన్ని బుధవారం ఏప్రిల్ 13న సందర్శిస్తారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







