బిఎల్ఎస్ పాస్పోర్టు కేంద్రాన్ని సందర్శించిన రాయబారి..సమస్యలను అడిగి తెలుసుకున్న వైనం
- March 31, 2022
కువైట్: కువైట్లో భారత రాయబారి అయిన శ్రీ శిబి జార్జి, భారత పాస్పోర్టు ఔట్ సోర్సింగ్ కేంద్రాన్ని (కువైట్ సిటీలోని) సందర్శించి, అక్కడ కమ్యూనిటీ గ్రీవెన్స్లను తెలుసుకున్నారు. ఎంబసీ ఓపెన్ హౌస్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కేంద్రంలో అందుతున్న సేవల్ని రాయబారి పరిశీలించారు. అలాగే సందర్శకులతో సమావేశమయ్యారు. కాగా, శిబి జార్జి ఏప్రిల్ 6న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు అబ్బాసియా కేంద్రాన్ని సందర్శిస్తారు. ఫహాహీల్ కేంద్రాన్ని బుధవారం ఏప్రిల్ 13న సందర్శిస్తారు.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- పాలస్తీనా గుర్తింపు శాశ్వత శాంతికి మార్గం: సయ్యద్ బదర్
- ఎయిర్పోర్ట్లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందా?
- ఆసియా కప్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్..