బిచ్చగాళ్లను అరికట్టేందుకు సోషల్ మీడియాని వినియోగించనున్న సౌదీ అరేబియా
- April 01, 2022
సౌదీ అరేబియా: పబ్లిక్ సెక్యూరిటీ అధికార ప్రతినిథి బ్రిగేడియర్ జనరల్ సమి అల్ షువైరెఖ్ మాట్లాడుతూ, వివిధ రకాలైన సోషల్ మీడియా వేదికల్ని వినియోగించి బెగ్గర్లను అరికట్టనున్నట్లు చెప్పారు. ప్రజలెవరూ బెగ్గింగ్ని ప్రోత్సహించరాదనీ, తాము చేసే డొనేషన్లు అలాగే సేవా కార్యక్రమాలు నిజమైన లబ్దిదారులకు చేరుతున్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారాయన. మంగళవారం నుంచి కఠినంగా యాంటీ బెగ్గింగ్ చట్టాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. 100,000 సౌదీ రియాల్స్ గరిస్టంగా జరీమానా, ఏడాది జైలు శిక్ష దోషులకు తప్పదని చెప్పారు. జైలు శిక్ష పూర్తయ్యాక సౌదీ అరేబియా నుంచి ఉల్లంఘనుల్ని బహిష్కరిస్తారు. వారు తిరిగి దేశంలోకి వచ్చేందుకు మళ్ళీ అవకాశం వుండదు.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







