బిచ్చగాళ్లను అరికట్టేందుకు సోషల్ మీడియాని వినియోగించనున్న సౌదీ అరేబియా
- April 01, 2022
సౌదీ అరేబియా: పబ్లిక్ సెక్యూరిటీ అధికార ప్రతినిథి బ్రిగేడియర్ జనరల్ సమి అల్ షువైరెఖ్ మాట్లాడుతూ, వివిధ రకాలైన సోషల్ మీడియా వేదికల్ని వినియోగించి బెగ్గర్లను అరికట్టనున్నట్లు చెప్పారు. ప్రజలెవరూ బెగ్గింగ్ని ప్రోత్సహించరాదనీ, తాము చేసే డొనేషన్లు అలాగే సేవా కార్యక్రమాలు నిజమైన లబ్దిదారులకు చేరుతున్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారాయన. మంగళవారం నుంచి కఠినంగా యాంటీ బెగ్గింగ్ చట్టాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. 100,000 సౌదీ రియాల్స్ గరిస్టంగా జరీమానా, ఏడాది జైలు శిక్ష దోషులకు తప్పదని చెప్పారు. జైలు శిక్ష పూర్తయ్యాక సౌదీ అరేబియా నుంచి ఉల్లంఘనుల్ని బహిష్కరిస్తారు. వారు తిరిగి దేశంలోకి వచ్చేందుకు మళ్ళీ అవకాశం వుండదు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









