దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- September 26, 2025
యూఏఈ: ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అత్యంత అందమైన నగరంగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు వీలుగా కొత్త "సివిలిటీ కమిటీ"ని దుబాయ్ ఏర్పాటు చేసింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ మేరకు కమిటీ ఏర్పాటును ప్రకటించారు.
ఈ కమిటీకి ఛైర్ గా మహ్మద్ అల్ గెర్గావి, మత్తర్ అల్ తాయర్ డిప్యూటీ చైర్గా ఉండగా, సభ్యులుగా అబ్దుల్లా అల్ బస్తీ, ఒమర్ అల్ ఒలామా, అబ్దుల్లా అల్ మర్రి, హెలాల్ అల్ మర్రి , మర్వాన్ బిన్ గాలితాను నియమించారు.
దుబాయ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, అత్యంత అందమైనదని మొహమ్మద్ బిన్ రషీద్ లీడర్షిప్ ఫోరమ్లో దుబాయ్ పాలకుడు తన ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత, షేక్ హమ్దాన్ తన తండ్రి దృష్టిని వాస్తవం రూపంలోకి తీసుకొచ్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు షేక్ హమ్దాన్ తెలిపారు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







