పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- September 26, 2025
న్యూయార్క్: పాలస్తీనా అథారిటీకి ప్రత్యక్ష నిధులు అందించడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ పిలుపునిచ్చారు. దాదాపు 90 మిలియన్ల డాలర్ల వరకు మద్దతును అందజేసేందుకు ఆయన హామీ ఇచ్చారు. పాలస్తీనా ఏర్పాటు అనేది అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని న్యూయార్క్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా న్యూయార్క్ డిక్లరేషన్ను మరోసారి స్వాగతించారు. పాలస్తీనాను గుర్తించే దేశాల సంఖ్య 159కి పెంచిందని పేర్కొన్నారు. వెస్ట్ బ్యాంక్ను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అరబ్ మరియు ఇస్లామిక్ నాయకులు ఈ వారం న్యూయార్క్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెప్పారని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









