వలసదారుల వర్క్ పర్మిట్లు: గ్రేస్ పీరియడ్ పెంచిన మినిస్ట్రీ
- April 01, 2022
మస్కట్: మార్చి 31తో గడువు తీరే నాన్ ఒమనీ వర్కర్ల వర్క్ పర్మిట్ల చెల్లుబాటుకి సంబంధించి గ్రేస్ పీరియడ్ పెంచడం జరిగింది. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 31 నుంచి జూన్ 30కి ఈ గ్రేస్ పీరియడ్ పెంచారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో మారిన పరిణామాల వల్ల ఈ గ్రేస్ పీరియడ్ పెంచినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









