వలసదారుల వర్క్ పర్మిట్లు: గ్రేస్ పీరియడ్ పెంచిన మినిస్ట్రీ
- April 01, 2022
మస్కట్: మార్చి 31తో గడువు తీరే నాన్ ఒమనీ వర్కర్ల వర్క్ పర్మిట్ల చెల్లుబాటుకి సంబంధించి గ్రేస్ పీరియడ్ పెంచడం జరిగింది. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 31 నుంచి జూన్ 30కి ఈ గ్రేస్ పీరియడ్ పెంచారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో మారిన పరిణామాల వల్ల ఈ గ్రేస్ పీరియడ్ పెంచినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!







