వలసదారుల వర్క్ పర్మిట్లు: గ్రేస్ పీరియడ్ పెంచిన మినిస్ట్రీ
- April 01, 2022
మస్కట్: మార్చి 31తో గడువు తీరే నాన్ ఒమనీ వర్కర్ల వర్క్ పర్మిట్ల చెల్లుబాటుకి సంబంధించి గ్రేస్ పీరియడ్ పెంచడం జరిగింది. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 31 నుంచి జూన్ 30కి ఈ గ్రేస్ పీరియడ్ పెంచారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో మారిన పరిణామాల వల్ల ఈ గ్రేస్ పీరియడ్ పెంచినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







