రమదాన్.. మారిన BLS పాస్పోర్ట్ సెంటర్ వర్కింగ్ అవర్స్
- April 03, 2022
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో భారతీయ పాస్పోర్ట్, వీసా మరియు కాన్సులర్ అవుట్సోర్సింగ్ సెంటర్ BLS ఇంటర్నేషనల్ కొత్త వర్కింగ్ అవర్స్ ని ప్రకటించింది. రమదాన్ సందర్భంగా కువైట్ సిటీ, అబ్బాసియా, ఫహాహీల్లోని BLS కేంద్రాలు ఉదయం షిఫ్ట్ లో మాత్రమే పని చేస్తాయని పేర్కొంది. శుక్రవారం, శనివారంతో సహా అన్ని రోజులలో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు మాత్రమే పనిచేస్తాయని వెల్లడించింది. అయితే, భారత రాయబార కార్యాలయం అత్యవసర కాన్సులర్ సేవలను కొనసాగిస్తుందని ఎంబసీ తెలియజేసింది. ఏదైనా అత్యవసర సంప్రదింపుల కోసం [email protected]ని సంప్రదించవచ్చని లేదా ఎంబసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఎంబసీ యొక్క 24X7 WhatsApp హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొంది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







