రమదాన్.. 114 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- April 03, 2022
ఫుజైరా: వివిధ దేశాలకు చెందిన 114 మంది ఖైదీలకు రమదాన్ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు ఫుజైరా పాలకుడు H.H. షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీ క్షమాభిక్ష ప్రసాదించాడు. ఆయన ఆదేశాల మేరకు త్వరలోనే వారిని విడుదల చేయనున్నారు. సత్ప్రవర్తనను నిరూపించుకున్న ఖైదీలకు మాత్రమే క్షమాభిక్ష ప్రసాదించారు. వారు తమ కుటుంబాలతో పవిత్రమైన రమదాన్ మరియు ఈద్ ఎల్ ఫితర్ మాసాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉదారమైన నిర్ణయం తీసుకున్న షేక్ హమద్కు ఫుజైరా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ బిన్ ఘనేమ్ అల్ కాబి కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం







