COVID-19 ఎఫెక్ట్.. ఉద్యోగాలు కోల్పోయిన 300,000 మంది కార్మికులు
- April 03, 2022
మస్కట్: COVID-19 మహమ్మారి కారణంగా 2020, 2021లో ఒమన్లో 300,000 మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారని ఆర్థిక మంత్రి డాక్టర్ సయీద్ అల్ సక్రీ తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అత్యధికంగా 292,500 మంది ప్రవాసులు ఉన్నారని ఒమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే ఇది ప్రైవేట్ రంగ పనితీరుకు కొలమానం కాదని.. మహమ్మారి, తక్కువ డిమాండ్, ఆర్థిక మాంద్యం, ఇతర కారణాల వల్ల సుమారు 300,000 మంది కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారని ఆయన వివరించారు. ఇందులో దాదాపు 7,500 మంది ఒమానీలు కూడా ఉన్నారన్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్







