ఏప్రిల్ 6న ఇండియన్ ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్
- April 04, 2022
కువైట్: తదుపరి వీక్లీ ఓపెన్ హౌస్, ఏప్రిల్ 6న బిఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ సెంటర్ అబ్బాసియాలో భారత రాయబారి సమక్షంలో జరగనుంది.రాయబారి విబి జార్జి ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశమవుతారు. జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలోని ఆలివ్ సూపర్ మార్కెట్ బిల్డింగ్, ఎం ఫ్లోర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన భారతీయులు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పాస్పోర్టులో వున్న పూర్తి పేరు, పాస్పోర్టు నంబర్, సివిల్ ఐడీ నెంబర్ మరియు కాంటాక్ట్ నెంబర్, కువైట్లో చిరునామా తదితర వివరాల్ని [email protected] అనే మెయిల్ ఐడీకి మెయిల్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









