ఏప్రిల్ 6న ఇండియన్ ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్
- April 04, 2022
కువైట్: తదుపరి వీక్లీ ఓపెన్ హౌస్, ఏప్రిల్ 6న బిఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ సెంటర్ అబ్బాసియాలో భారత రాయబారి సమక్షంలో జరగనుంది.రాయబారి విబి జార్జి ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశమవుతారు. జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలోని ఆలివ్ సూపర్ మార్కెట్ బిల్డింగ్, ఎం ఫ్లోర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన భారతీయులు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పాస్పోర్టులో వున్న పూర్తి పేరు, పాస్పోర్టు నంబర్, సివిల్ ఐడీ నెంబర్ మరియు కాంటాక్ట్ నెంబర్, కువైట్లో చిరునామా తదితర వివరాల్ని [email protected] అనే మెయిల్ ఐడీకి మెయిల్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
- హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
- కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
- బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
- కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
- సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!







