ఏప్రిల్ 6న ఇండియన్ ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్
- April 04, 2022
కువైట్: తదుపరి వీక్లీ ఓపెన్ హౌస్, ఏప్రిల్ 6న బిఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ సెంటర్ అబ్బాసియాలో భారత రాయబారి సమక్షంలో జరగనుంది.రాయబారి విబి జార్జి ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశమవుతారు. జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలోని ఆలివ్ సూపర్ మార్కెట్ బిల్డింగ్, ఎం ఫ్లోర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన భారతీయులు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పాస్పోర్టులో వున్న పూర్తి పేరు, పాస్పోర్టు నంబర్, సివిల్ ఐడీ నెంబర్ మరియు కాంటాక్ట్ నెంబర్, కువైట్లో చిరునామా తదితర వివరాల్ని [email protected] అనే మెయిల్ ఐడీకి మెయిల్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు







