మోసం కేసులో బహ్రెయినీ తండ్రి, కొడుక్కి ఊరట
- April 04, 2022
మనామా: హై అప్పీల్స్ కోర్టు ఓ బహ్రెయినీ వ్యక్తికీ, ఆయన తనయుడికీ మోసం కేసు నుంచి ఊరట కల్పించింది.కింది కోర్టు ఈ ఇద్దరికీ ఊరటనివ్వగా, దాన్ని అవతలి వ్యక్తి అప్పీల్ చేశారు. బాధితుడుగా చెప్పబడుతున్న వ్యక్తి 100,000 బహ్రెయినీ దినార్లు తన కంపెనీల ద్వారా బహ్రెయినీ వ్యక్తికి ఇచ్చినట్లు కేసులో పేర్కొన్నారు. 10 శాతం లాభంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందం గడువు పూర్తయ్యాక చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని బాదితుడుగా చెప్పబడుతున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదయ్యింది. కాగా, ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున న్యాయస్థానం కేసుని కొట్టివేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









