మోసం కేసులో బహ్రెయినీ తండ్రి, కొడుక్కి ఊరట
- April 04, 2022
మనామా: హై అప్పీల్స్ కోర్టు ఓ బహ్రెయినీ వ్యక్తికీ, ఆయన తనయుడికీ మోసం కేసు నుంచి ఊరట కల్పించింది.కింది కోర్టు ఈ ఇద్దరికీ ఊరటనివ్వగా, దాన్ని అవతలి వ్యక్తి అప్పీల్ చేశారు. బాధితుడుగా చెప్పబడుతున్న వ్యక్తి 100,000 బహ్రెయినీ దినార్లు తన కంపెనీల ద్వారా బహ్రెయినీ వ్యక్తికి ఇచ్చినట్లు కేసులో పేర్కొన్నారు. 10 శాతం లాభంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందం గడువు పూర్తయ్యాక చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని బాదితుడుగా చెప్పబడుతున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదయ్యింది. కాగా, ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున న్యాయస్థానం కేసుని కొట్టివేసింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









