భార్యను చంపి, కూతురిపై యాసిడ్తో దాడి
- April 04, 2022
జెడ్డా: జెడ్డాలో అల్ సమిర్ పోలీస్, ఓ వ్యక్తిని హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు తన భార్యను హత్య చేసి, ఆమె కుమార్తెపై యాసిడ్తో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.యాసిడ్ దాడిపై 911 నెంబర్కి సమాచారం అందడంతో, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ పోలీసులకు తీవ్ర గాయాలతో పడి వున్న బాధితులు కనిపించారు.వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె ప్రాణాలు కోల్పోయింది.నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు.అతని కోసం వేట కొనసాగించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.కుటుంబ తగాదాల వల్లనే ఈ హత్య జరిగింది.10 నెలల క్రితమే వివాహం జరిగినట్లుగా గుర్తించారు. గాయపడ్డ కుమార్తె, మృతురాలి మొదటి భర్త ద్వారా జన్మించింది.
తాజా వార్తలు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!









