భార్యను చంపి, కూతురిపై యాసిడ్తో దాడి
- April 04, 2022
జెడ్డా: జెడ్డాలో అల్ సమిర్ పోలీస్, ఓ వ్యక్తిని హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు తన భార్యను హత్య చేసి, ఆమె కుమార్తెపై యాసిడ్తో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.యాసిడ్ దాడిపై 911 నెంబర్కి సమాచారం అందడంతో, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ పోలీసులకు తీవ్ర గాయాలతో పడి వున్న బాధితులు కనిపించారు.వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె ప్రాణాలు కోల్పోయింది.నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు.అతని కోసం వేట కొనసాగించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.కుటుంబ తగాదాల వల్లనే ఈ హత్య జరిగింది.10 నెలల క్రితమే వివాహం జరిగినట్లుగా గుర్తించారు. గాయపడ్డ కుమార్తె, మృతురాలి మొదటి భర్త ద్వారా జన్మించింది.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









