భార్యను చంపి, కూతురిపై యాసిడ్తో దాడి
- April 04, 2022
జెడ్డా: జెడ్డాలో అల్ సమిర్ పోలీస్, ఓ వ్యక్తిని హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు తన భార్యను హత్య చేసి, ఆమె కుమార్తెపై యాసిడ్తో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.యాసిడ్ దాడిపై 911 నెంబర్కి సమాచారం అందడంతో, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ పోలీసులకు తీవ్ర గాయాలతో పడి వున్న బాధితులు కనిపించారు.వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె ప్రాణాలు కోల్పోయింది.నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు.అతని కోసం వేట కొనసాగించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.కుటుంబ తగాదాల వల్లనే ఈ హత్య జరిగింది.10 నెలల క్రితమే వివాహం జరిగినట్లుగా గుర్తించారు. గాయపడ్డ కుమార్తె, మృతురాలి మొదటి భర్త ద్వారా జన్మించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







