విరాట్ కోహ్లీ తర్వలో భాగ్యనగరానికి...
- April 03, 2016
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ తర్వలో భాగ్యనగరానికి రానున్నారు. గ్రౌండ్లో బంతితో చెడుగుడు ఆడుకునే కోహ్లీ... ఫ్యాషన్ ప్రపంచంలో యూత్కు ఓ ఐకాన్గా నిలిచారు. తన హెయిర్ స్టయిల్తో కుర్రకారుకి ఫంక్ లుక్ను పరిచయం చేసిన ఈ క్రేజీ క్రికెటర్... ఇప్పడు స్వయంగా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టారు. యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ ప్రయివేట్ లిమిటెడ్లో సచిన్తోపాటు కోహ్లీ కూడా భాగస్వామిగా మారారు. కూకట్పల్లిలోని సుజనామాల్లో 'రాంగ్' పేరుతో ఓ షోరూంను ఏర్పాటు చేశారు. నగర యువత ఆకాంక్షలకు తగ్గ ఫ్యాన్లను అందించి, వారి ఆదరణ పొందుతామని నిర్వాహకులు చెప్పారు. త్వరలోనే ఇక్కడికి విరాట్ కోహ్లీ వస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









