ప్రయాణికులకు 'గో-ఎయిర్' శుభవార్త

- April 05, 2022 , by Maagulf
ప్రయాణికులకు \'గో-ఎయిర్\'  శుభవార్త

అబుధాబి: భారత దేశానికి చెందిన విమాన సంస్థ గో-ఎయిర్ కీలక ప్రకటన చేసింది.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్‌కు రోజువారీ విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ప్రకటించింది.భారత్‌లోని ముంబై, కన్నూర్, ఢిల్లీ నగరాలకు ఈ విమాన సర్వీసులు నడపనున్నట్లు అబుధాబి ఎయిర్పోర్ట్స్ వెల్లడించింది. 2022 సమ్మర్‌కు యూఏఈ నుంచి ఈ మూడు గమ్యస్థానాలకు ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయని, ప్రయాణికుల డిమాండ్ మేరకు విమాన సర్వీసులు పెంచినట్లు పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com