ప్రయాణికులకు 'గో-ఎయిర్' శుభవార్త
- April 05, 2022
అబుధాబి: భారత దేశానికి చెందిన విమాన సంస్థ గో-ఎయిర్ కీలక ప్రకటన చేసింది.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్కు రోజువారీ విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ప్రకటించింది.భారత్లోని ముంబై, కన్నూర్, ఢిల్లీ నగరాలకు ఈ విమాన సర్వీసులు నడపనున్నట్లు అబుధాబి ఎయిర్పోర్ట్స్ వెల్లడించింది. 2022 సమ్మర్కు యూఏఈ నుంచి ఈ మూడు గమ్యస్థానాలకు ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయని, ప్రయాణికుల డిమాండ్ మేరకు విమాన సర్వీసులు పెంచినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









