భార్యాభర్తలకు అసభ్యకర సందేశం పంపిన నేరంలో నిందితుడికి 5,000 దిర్హాముల జరీమానా
- April 05, 2022
యూఏఈ: భార్యాభర్తల్ని వాట్సాప్ ద్వారా దూషించిన కేసులో అరబ్ వ్యక్తికి 5,000 దిర్హాముల జరీమానా విధించింది న్యాయస్థానం. ఆ మొత్తం బాధితులకు అందించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. తనను తన భార్యను వాట్సాప్ ద్వారా నిందితుడు అసభ్యకరంగా దూషించినట్లు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదయ్యింది. వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా నిందితుడు ఈ అవమానకర దూషణలు చేశాడు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









