భార్యాభర్తలకు అసభ్యకర సందేశం పంపిన నేరంలో నిందితుడికి 5,000 దిర్హాముల జరీమానా

- April 05, 2022 , by Maagulf
భార్యాభర్తలకు అసభ్యకర సందేశం పంపిన నేరంలో నిందితుడికి 5,000 దిర్హాముల జరీమానా

యూఏఈ: భార్యాభర్తల్ని వాట్సాప్ ద్వారా దూషించిన కేసులో అరబ్ వ్యక్తికి 5,000 దిర్హాముల జరీమానా విధించింది న్యాయస్థానం. ఆ మొత్తం బాధితులకు అందించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. తనను తన భార్యను వాట్సాప్ ద్వారా నిందితుడు అసభ్యకరంగా దూషించినట్లు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదయ్యింది. వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా నిందితుడు ఈ అవమానకర దూషణలు చేశాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com