భార్యాభర్తలకు అసభ్యకర సందేశం పంపిన నేరంలో నిందితుడికి 5,000 దిర్హాముల జరీమానా
- April 05, 2022
యూఏఈ: భార్యాభర్తల్ని వాట్సాప్ ద్వారా దూషించిన కేసులో అరబ్ వ్యక్తికి 5,000 దిర్హాముల జరీమానా విధించింది న్యాయస్థానం. ఆ మొత్తం బాధితులకు అందించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. తనను తన భార్యను వాట్సాప్ ద్వారా నిందితుడు అసభ్యకరంగా దూషించినట్లు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదయ్యింది. వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా నిందితుడు ఈ అవమానకర దూషణలు చేశాడు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







