‘ఖరీఫ్ సలాలా’కు ఆతిథ్యం ఇవ్వనున్న ఒమన్
- April 06, 2022
మస్కట్: అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి.. పర్యాటక ప్రదేశాలు, ల్యాండ్ స్కేప్స్, పార్కులను టూరిస్టులకు పరిచయం చేయడానికి ఈ సంవత్సరం ఆటం టూరిస్ట్ సీజన్ ను వివిధ ప్రదేశాలలో నిర్వహించేందుకు ఒమన్ సిద్ధమైంది. అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి పార్కులు, ఉద్యానవనాలు, సహజ, పర్యాటక ప్రదేశాలు వంటి ప్రదేశాలలో ఈ సంవత్సరం ఈవెంట్లు, కార్యకలాపాలను పెద్ద ఎత్తున్న నిర్వహించనున్నట్లు ధోఫర్ మున్సిపాలిటీ వెల్లడించింది. సలాలా టూరిజం ఫెస్టివల్లో భాగంగా నిర్వహించే ఈవెంట్లు, కార్యక్రమాల్లో పర్యాటకులను ఆకర్షించేలా టూరిస్టు ప్లేస్ లలో జరుగుతున్న అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయని మున్సిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







