‘ఖరీఫ్ సలాలా’కు ఆతిథ్యం ఇవ్వనున్న ఒమన్
- April 06, 2022
మస్కట్: అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి.. పర్యాటక ప్రదేశాలు, ల్యాండ్ స్కేప్స్, పార్కులను టూరిస్టులకు పరిచయం చేయడానికి ఈ సంవత్సరం ఆటం టూరిస్ట్ సీజన్ ను వివిధ ప్రదేశాలలో నిర్వహించేందుకు ఒమన్ సిద్ధమైంది. అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి పార్కులు, ఉద్యానవనాలు, సహజ, పర్యాటక ప్రదేశాలు వంటి ప్రదేశాలలో ఈ సంవత్సరం ఈవెంట్లు, కార్యకలాపాలను పెద్ద ఎత్తున్న నిర్వహించనున్నట్లు ధోఫర్ మున్సిపాలిటీ వెల్లడించింది. సలాలా టూరిజం ఫెస్టివల్లో భాగంగా నిర్వహించే ఈవెంట్లు, కార్యక్రమాల్లో పర్యాటకులను ఆకర్షించేలా టూరిస్టు ప్లేస్ లలో జరుగుతున్న అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయని మున్సిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!









