కిండర్ సర్ప్రైజ్ చాకొలేట్ ఎగ్పై మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక
- April 06, 2022
ఖతార్: ఈస్టర్ వేడుకల కోసం అలంకరణల నిమిత్తం వినియోగించే వస్తువులు, ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే, ఓ ప్రోడక్ట్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక జారీ చేసింది. కిండర్ సర్ప్రైజ్ చాకొలేట్ ఎగ్స్ మీద బ్యాన్ విధించారు. బెల్జియం నుంచి ఇంపోర్ట్ అవుతున్న ఈ ప్రోడక్ట్ 2022 జులై 11 నుంచి అక్టోబర్ 2, 2022 వరకు వినియోగించడానికి వీలుందిగానీ, వాటి నాణ్యతపై అభ్యంతరాలున్నాయి. యూకేలో ఈ యూనిట్లు విషతుల్యంగా మారినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వీటి వాడకాన్ని నిషేధించారు. యూకేలో మొత్తం 57 పాయిజన్ కేసులు నమోదయ్యాయి ఈ ప్రోడక్టు విషయమై.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









