కిండర్ సర్ప్రైజ్ చాకొలేట్ ఎగ్పై మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక
- April 06, 2022
ఖతార్: ఈస్టర్ వేడుకల కోసం అలంకరణల నిమిత్తం వినియోగించే వస్తువులు, ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే, ఓ ప్రోడక్ట్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక జారీ చేసింది. కిండర్ సర్ప్రైజ్ చాకొలేట్ ఎగ్స్ మీద బ్యాన్ విధించారు. బెల్జియం నుంచి ఇంపోర్ట్ అవుతున్న ఈ ప్రోడక్ట్ 2022 జులై 11 నుంచి అక్టోబర్ 2, 2022 వరకు వినియోగించడానికి వీలుందిగానీ, వాటి నాణ్యతపై అభ్యంతరాలున్నాయి. యూకేలో ఈ యూనిట్లు విషతుల్యంగా మారినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వీటి వాడకాన్ని నిషేధించారు. యూకేలో మొత్తం 57 పాయిజన్ కేసులు నమోదయ్యాయి ఈ ప్రోడక్టు విషయమై.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







