3 నెలల్లో ఉద్యోగాలు కోల్పోయిన 27,200 మంది కార్మికులు
- April 07, 2022
            కువైట్: సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత మూడు నెలల్లో 27,200 మంది ప్రవాస కార్మికులు స్థానిక లేబర్ మార్కెట్ను విడిచిపెట్టారు. మార్కెట్లో విదేశీ కార్మికుల సంఖ్య గత డిసెంబర్లో 1,479,545గా ఉండగా.. అది తాజాగా 1,452,344కి తగ్గింది. డిసెంబరు 2021లో డేటా ప్రకారం.. జాతీయత స్థానిక లేబర్ మార్కెట్లో (కుటుంబ రంగాన్ని మినహాయించి) మొత్తం 451,000 మందితో ఈజిప్టు అగ్రస్థానంలో ఉంది. భారతదేశానికి చెందిన కార్మికులు మొత్తం 437,000 మందితో రెండో స్థానంలో ఉంది. 158,700 మందితో బంగ్లాదేశ్ కార్మికులు మూడవ స్థానంలో ఉన్నారు. 69,500 మందితో పాకిస్థాన్, 64,300 మందితో ఫిలిప్పీన్స్, 63,300 మందితో సిరియా, 38,000 మందితో నేపాల్, 25,500 మందితో జోర్డాన్, 20,000 మందితో ఇరాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







