డ్రగ్స్ కేసులో ఇజ్రాయెల్ మహిళకు మరణశిక్ష
- April 07, 2022
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 500 గ్రాముల కొకైన్ కలిగి ఉన్నందుకు దోషిగా తేలిన ఒక ఇజ్రాయెల్ మహిళకు మరణశిక్ష పడింది. కాగా మరణశిక్ష పడిన 43 ఏళ్ల ఫిదా కివాన్ శిక్షపై అప్పీల్ చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫాలో ఫోటోగ్రఫీ స్టూడియోను కలిగి ఉన్న మహిళ, ఏడాది క్రితం పని కోసం దుబాయ్కి వచ్చింది. ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్లో పోలీసులు కొకైన్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ తర్వాత ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే డ్రగ్స్ తనవి కావని కివాన్ కోర్టులో వాదించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









