డ్రగ్స్ కేసులో ఇజ్రాయెల్ మహిళకు మరణశిక్ష
- April 07, 2022
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 500 గ్రాముల కొకైన్ కలిగి ఉన్నందుకు దోషిగా తేలిన ఒక ఇజ్రాయెల్ మహిళకు మరణశిక్ష పడింది. కాగా మరణశిక్ష పడిన 43 ఏళ్ల ఫిదా కివాన్ శిక్షపై అప్పీల్ చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫాలో ఫోటోగ్రఫీ స్టూడియోను కలిగి ఉన్న మహిళ, ఏడాది క్రితం పని కోసం దుబాయ్కి వచ్చింది. ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్లో పోలీసులు కొకైన్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ తర్వాత ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే డ్రగ్స్ తనవి కావని కివాన్ కోర్టులో వాదించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







