ఖతార్లో కొత్తగా 123 కరోనా వైరస్ కేసులు
- April 07, 2022
దోహా: ఖతార్లో కొత్తగా 123 కోవిడ్ 19 పాజిటివ్ కసులు వెలుగు చూశాయి. పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 134 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 360,311కి చేరుకుంది. కొత్తగా నమోదైన 123 కేసుల్లో 121 కమ్యూనిటీ కేసులు కాగా, రెండు ట్రావెల్ సంబంధిత కేసులు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







