ఖతార్లో కొత్తగా 123 కరోనా వైరస్ కేసులు
- April 07, 2022
దోహా: ఖతార్లో కొత్తగా 123 కోవిడ్ 19 పాజిటివ్ కసులు వెలుగు చూశాయి. పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 134 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 360,311కి చేరుకుంది. కొత్తగా నమోదైన 123 కేసుల్లో 121 కమ్యూనిటీ కేసులు కాగా, రెండు ట్రావెల్ సంబంధిత కేసులు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









