ఖతార్లో కొత్తగా 123 కరోనా వైరస్ కేసులు
- April 07, 2022
దోహా: ఖతార్లో కొత్తగా 123 కోవిడ్ 19 పాజిటివ్ కసులు వెలుగు చూశాయి. పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 134 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 360,311కి చేరుకుంది. కొత్తగా నమోదైన 123 కేసుల్లో 121 కమ్యూనిటీ కేసులు కాగా, రెండు ట్రావెల్ సంబంధిత కేసులు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







