మదీనా చేరుకున్న క్రౌన్ ప్రిన్స్
- April 07, 2022
మదీనా: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మదీనా చేరుకున్నారు. అల్ మదీనా గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్కి స్వాగతం పలికారు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో. క్రౌన్ ప్రిన్స్ వెంట మినిస్టర్ ఆఫ్ స్టేట్ ప్రిన్స్ టుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహాద్ తదితర ప్రముఖులు వున్నారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









