మదీనా చేరుకున్న క్రౌన్ ప్రిన్స్
- April 07, 2022
మదీనా: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మదీనా చేరుకున్నారు. అల్ మదీనా గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్కి స్వాగతం పలికారు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో. క్రౌన్ ప్రిన్స్ వెంట మినిస్టర్ ఆఫ్ స్టేట్ ప్రిన్స్ టుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహాద్ తదితర ప్రముఖులు వున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







