రమదాన్: రాత్రి వేళ కళ్ళు చెదిరే వేడుకలకు బిఐసి సిద్ధం
- April 07, 2022
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో రాత్రి వేళల్లో కళ్ళు చెదిరే అద్భుత ప్రదర్శనల్ని ఆస్వాదించేలా కార్యక్రమాలు రూపొందించారు. తొలి ఈవెంట్ శనివారం బిఐసి వెహికిల్ డైనమిక్స్ ప్రాంతంలో జరుగుతుంది. ఏప్రిల్ 14న, ఏప్రిల్ 23న, ఏప్రిల్ 30న ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. మధ్యాహ్నం 3.30 నిమిషాల సమయంలో పార్టిసిపెంట్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రాత్రి క్ష గంటల నుంచి లోపలికి అనుమతినిస్తారు. 8 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాలు అర్థ రాత్రి వరకూ కొనసాగుతాయి. ప్రతి డ్రైవర్కీ 8 దిర్హాముల రుసుము వసూలు చేస్తారు. ప్రయాణీకుడిలా హాజరవ్వాలంటే 5 బహ్రెయినీ దినార్లు చెల్లించాలి.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









