రమదాన్: రాత్రి వేళ కళ్ళు చెదిరే వేడుకలకు బిఐసి సిద్ధం
- April 07, 2022
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో రాత్రి వేళల్లో కళ్ళు చెదిరే అద్భుత ప్రదర్శనల్ని ఆస్వాదించేలా కార్యక్రమాలు రూపొందించారు. తొలి ఈవెంట్ శనివారం బిఐసి వెహికిల్ డైనమిక్స్ ప్రాంతంలో జరుగుతుంది. ఏప్రిల్ 14న, ఏప్రిల్ 23న, ఏప్రిల్ 30న ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. మధ్యాహ్నం 3.30 నిమిషాల సమయంలో పార్టిసిపెంట్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రాత్రి క్ష గంటల నుంచి లోపలికి అనుమతినిస్తారు. 8 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాలు అర్థ రాత్రి వరకూ కొనసాగుతాయి. ప్రతి డ్రైవర్కీ 8 దిర్హాముల రుసుము వసూలు చేస్తారు. ప్రయాణీకుడిలా హాజరవ్వాలంటే 5 బహ్రెయినీ దినార్లు చెల్లించాలి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







