ఫేక్ మెసేజ్లపై హెచ్చరికలు జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్
- April 07, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సైబర్ సెక్యూరిటీ డిపార్టుమెంట్.. ఫేక్ మెసేజ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. కొత్త ఫేక్ లింక్ ద్వారా నిందితులు, అమాయకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు కొల్లగొడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు వివరాల్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఫేక్ లింకులు పంపుతున్నారనీ, వాటి పట్ల అప్రమత్తంగా వుండాలని అథారిటీస్ హెచ్చరించాయి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







