ఫేక్ మెసేజ్‌లపై హెచ్చరికలు జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్

- April 07, 2022 , by Maagulf
ఫేక్ మెసేజ్‌లపై హెచ్చరికలు జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సైబర్ సెక్యూరిటీ డిపార్టుమెంట్.. ఫేక్ మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. కొత్త ఫేక్ లింక్ ద్వారా నిందితులు, అమాయకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు కొల్లగొడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు వివరాల్ని అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఫేక్ లింకులు పంపుతున్నారనీ, వాటి పట్ల అప్రమత్తంగా వుండాలని అథారిటీస్ హెచ్చరించాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com