ఫేక్ మెసేజ్లపై హెచ్చరికలు జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్
- April 07, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సైబర్ సెక్యూరిటీ డిపార్టుమెంట్.. ఫేక్ మెసేజ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. కొత్త ఫేక్ లింక్ ద్వారా నిందితులు, అమాయకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు కొల్లగొడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు వివరాల్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఫేక్ లింకులు పంపుతున్నారనీ, వాటి పట్ల అప్రమత్తంగా వుండాలని అథారిటీస్ హెచ్చరించాయి.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









