NEET పరీక్షలకు కేంద్రంగా మస్కట్
- April 08, 2022
మస్కట్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష కోసం ఆమోదించబడిన కేంద్రాల జాబితాలో ఇప్పుడు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (మస్కట్) చేరింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు NTA NEET అధికారిక సైట్ neet.nta.nic.in. లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గత సంవత్సరం ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ NEET 2021 పరీక్షను దుబాయ్, కువైట్లలో నిర్వహించడానికి అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







