NEET పరీక్షలకు కేంద్రంగా మస్కట్
- April 08, 2022
మస్కట్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష కోసం ఆమోదించబడిన కేంద్రాల జాబితాలో ఇప్పుడు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (మస్కట్) చేరింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు NTA NEET అధికారిక సైట్ neet.nta.nic.in. లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గత సంవత్సరం ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ NEET 2021 పరీక్షను దుబాయ్, కువైట్లలో నిర్వహించడానికి అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







