విదేశాల నుంచి వచ్చిన 895,499 మంది యాత్రికులు
- April 08, 2022
మదీనా: ప్రస్తుత ఉమ్రా సీజన్ లో భాగంగా గురువారం నాటికి ఉమ్రా యాత్రికులు సంఖ్య 895,499కి చేరుకుందని మదీనాలోని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 822,736 మంది యాత్రికులు విమానంలో వచ్చారు. ఉమ్రా చేసిన తర్వాత 648,858 మంది యాత్రికులు తిరిగి వెళ్లారని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోడ్డు మార్గం ద్వారా 72,687 మంది రాగా... వారిలో 50,548 మంది బయలుదేరి వెళ్లారు. సముద్ర మార్గంలో వచ్చిన వారి సంఖ్య 76 కాగా.. వారిలో 72 మంది ఉమ్రా చేసిన తర్వాత రాజ్యాన్ని విడిచిపెట్టారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







