విదేశాల నుంచి వచ్చిన 895,499 మంది యాత్రికులు
- April 08, 2022
మదీనా: ప్రస్తుత ఉమ్రా సీజన్ లో భాగంగా గురువారం నాటికి ఉమ్రా యాత్రికులు సంఖ్య 895,499కి చేరుకుందని మదీనాలోని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 822,736 మంది యాత్రికులు విమానంలో వచ్చారు. ఉమ్రా చేసిన తర్వాత 648,858 మంది యాత్రికులు తిరిగి వెళ్లారని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోడ్డు మార్గం ద్వారా 72,687 మంది రాగా... వారిలో 50,548 మంది బయలుదేరి వెళ్లారు. సముద్ర మార్గంలో వచ్చిన వారి సంఖ్య 76 కాగా.. వారిలో 72 మంది ఉమ్రా చేసిన తర్వాత రాజ్యాన్ని విడిచిపెట్టారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









