విదేశాల నుంచి వచ్చిన 895,499 మంది యాత్రికులు
- April 08, 2022
మదీనా: ప్రస్తుత ఉమ్రా సీజన్ లో భాగంగా గురువారం నాటికి ఉమ్రా యాత్రికులు సంఖ్య 895,499కి చేరుకుందని మదీనాలోని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 822,736 మంది యాత్రికులు విమానంలో వచ్చారు. ఉమ్రా చేసిన తర్వాత 648,858 మంది యాత్రికులు తిరిగి వెళ్లారని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోడ్డు మార్గం ద్వారా 72,687 మంది రాగా... వారిలో 50,548 మంది బయలుదేరి వెళ్లారు. సముద్ర మార్గంలో వచ్చిన వారి సంఖ్య 76 కాగా.. వారిలో 72 మంది ఉమ్రా చేసిన తర్వాత రాజ్యాన్ని విడిచిపెట్టారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







