క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టిన 33 శాతం రెసిడెంట్స్
- April 08, 2022
యూఏఈ: వర్చువల్ ఆస్తులను నియంత్రించే కొత్త చట్టాలను దుబాయ్ ఆమోదించిన ఒక నెల తర్వాత.. 33 శాతం యఏఈ రెసిడెంట్స్ క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పెట్టినట్లు ఒక సర్వేలో తేలింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారని సదరు సర్వే పేర్కొంది. UAEలోని రెసిడెంట్స్ తమ పెట్టుబడి పెట్టదగిన ఆస్తులలో 26 శాతం క్రిప్టోకరెన్సీకి కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఇది 20 శాతంగా ఉందని ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ టోలునా సర్వే పేర్కొంది. ఈ అధ్యయనం కోసం 18-64 సంవత్సరాల మధ్య ఉన్నవారిపై సర్వే నిర్వహించారు. ఎమిరేట్స్ లో 500 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 9,000 మందితో ఈ సర్వేను నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలను విశ్వసిస్తున్నట్లు 18 శాతం మంది UAE రెసిడెంట్స్ సర్వేలో చెప్పడం గమనార్హం.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









